కె చంద్రశేఖర రావు ఎడమ కంటికి శస్త్రచికిత్స

ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. వరద బాధితులకు తెరాస నాయకులు 20 లక్షల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలు, దుప్పట్లు, మొదలైనవాటిని పంపారు. జిల్లాలో వరద తాకిడికి గురైన 9 మండలాలకు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు 8 వ్యాన్లలో సామగ్రిని తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు.
More From
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications