కె చంద్రశేఖర రావు ఎడమ కంటికి శస్త్రచికిత్స

ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. వరద బాధితులకు తెరాస నాయకులు 20 లక్షల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలు, దుప్పట్లు, మొదలైనవాటిని పంపారు. జిల్లాలో వరద తాకిడికి గురైన 9 మండలాలకు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు 8 వ్యాన్లలో సామగ్రిని తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications