కె చంద్రశేఖర రావు ఎడమ కంటికి శస్త్రచికిత్స
ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. వరద బాధితులకు తెరాస నాయకులు 20 లక్షల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలు, దుప్పట్లు, మొదలైనవాటిని పంపారు. జిల్లాలో వరద తాకిడికి గురైన 9 మండలాలకు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు 8 వ్యాన్లలో సామగ్రిని తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ chandrasekhar rao మహబూబ్ నగర్ surgery ఈటెల రాజేందర్ etala rajendar కె చంద్రశేఖర రావు శస్త్ర చికిత్స
Story first published: Monday, October 5, 2009, 13:54 [IST]