రోశయ్య పాలన భళే: జానా రెడ్డి

వరద సహాయ చర్యల్లో భాగంగా రోశయ్యకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జానా రెడ్డి అన్నారు. డిజిపి బదిలీ పరిపాలనలో ఓ భాగం మాత్రమేనని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జానారెడ్డి సమాధానమిచ్చారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మంత్రివర్గ విస్తరణపై మాట్లాడటం సరి కాదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు, జానారెడ్డి వంటి సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోశయ్యతో జానా రెడ్డి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
More From
-
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ..












Click it and Unblock the Notifications