ఆయన బుద్ధి మందం: సురేఖ

"నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఢిల్లీలో ఉండి కాదు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి" అని ఆమె కెసీఆర్ కు సవాల్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఉద్యమాన్ని సక్రమంగా నడిపించలేని కెసీఆర్ ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన వైఎస్ను విమర్శించటం సరి కాదన్నారు. శ్రీశైలం సమీపంలో తుంగభద్ర, హంద్రీ కలుసుకోవటం వల్లనే కర్నూలు నీట మునిగిందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications