రఘువీరాపై తెలుగుదేశం నేతల మండిపాటు

వరద సహాయక చర్యల నిధులను కాంగ్రెసు కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. వరద సహాయ నిధుల్లో సగం రాబందుల్లా మెక్కుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. వరదలను నివారించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని, అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే వరదలు సంభవించాయని వారన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications