వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైకమాండ్ పిలువు?

ఈ నెల 21, 22, 23 తేదీల్లో అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం జగన్ కు కబురు పంపినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం పరిశీలించే అవకాశాలున్నట్లు తొలుత భావించారు. ఈ నెల 22వ తేదీననే మహారాష్ట్రతో పాటు మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ వ్యవహారం పార్టీకి నష్టం కలిగించే అవకాశాలున్న నేపథ్యంలో పరిష్కారానికి కాంగ్రెసు హైకమాండ్ తొందరపడుతున్నట్లు చెబుతున్నారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications