రాఖీ పై తిరస్కృత ప్రియుడి దావా

ఎన్టీటివి ఇమాజిన్ రియాల్టీషో రాఖీ కా స్వయంవర్ లో ఆమెను గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఒక ఎపిసోడ్ లో ఆమె కోసం సాహసం చేయబోయి గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ విషయం తెలిసి అతన్ని రాఖీ సావంత్ రియాల్టీ షోకు అహ్వానించింది. రాఖీ ఆహ్వానంతో అతను ముంబై, ఢిల్లీ, రిషికేష్ తిరిగాడు. అయితే రాఖీ అతన్ని పట్టించుకోనే లేదు. రాఖీ అందుకు విచారం వ్యక్తం చేసింది. అమృత్ సర్ లో కలుస్తానని హామీ ఇచ్చింది. అయితే ఆమె కలువలేదు. ఈ స్థితిలో జతిన్ కోర్టులో దావా వేశాడు.
More From
-
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
నవాజ్ షరీఫ్ నుంచి అజిత్ ధోవల్ దాకా.. ధురంధర్ 2లో ఎవరెవరు ఏ రోల్? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది!












Click it and Unblock the Notifications