వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాఖీ పై తిరస్కృత ప్రియుడి దావా
ఎన్టీటివి ఇమాజిన్ రియాల్టీషో రాఖీ కా స్వయంవర్ లో ఆమెను గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఒక ఎపిసోడ్ లో ఆమె కోసం సాహసం చేయబోయి గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ విషయం తెలిసి అతన్ని రాఖీ సావంత్ రియాల్టీ షోకు అహ్వానించింది. రాఖీ ఆహ్వానంతో అతను ముంబై, ఢిల్లీ, రిషికేష్ తిరిగాడు. అయితే రాఖీ అతన్ని పట్టించుకోనే లేదు. రాఖీ అందుకు విచారం వ్యక్తం చేసింది. అమృత్ సర్ లో కలుస్తానని హామీ ఇచ్చింది. అయితే ఆమె కలువలేదు. ఈ స్థితిలో జతిన్ కోర్టులో దావా వేశాడు.
Comments
Story first published: Friday, October 23, 2009, 14:24 [IST]