మాకొద్దీ మా తెలుగు తల్లి పాట: తెరాస

తెలంగాణ వనరులను, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడానికి పనికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం నవంబర్ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెరాస పిలువునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రకటించిన తీరు అప్రజాస్వామికమని కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఇప్పుడే వద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినా ప్రకటించారని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పాల్గొంటామా, లేదా అనే విషయంపై సోమవారం జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొనరాదనేది పోలిట్ బ్యూరోలోని మెజారిటీ సభ్యుల అభిఫ్రాయమని ఆనయ చెప్పారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications