తల్లితో కలిసి ఢిల్లీకి వైయస్ జగన్

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకుగాను తన తండ్రి మరణం వల్ల ఖాళీ అయిన పులివెందుల నుంచి శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందున జగన్ ను పులివెందుల నుంచి పోటీ దించడంపై సోనియా విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమె అభిప్రాయం తెలుకునేందుకు తల్లితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications