Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ లో పేలుడు: 15 మంది మృతి

Bomb Blast
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాదుల ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రావల్పిండిలోని పాకిస్తాన్ సైనిక కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రావల్పిండిలోని మాల్ రోడ్డులో గల షాలీమార్ హోటల్ ఈ పేలుడులో పూర్తిగా ధ్వంసమైంది.

కారులోనో, మోటార్ సైకిల్ పైనో బాంబు పెట్టి దాన్ని హోటల్ వెలుపల నిలిిప ఉంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. భవనం సమీపంలో సైనికాధికారులు భోజనశాలలు, సున్నితమైన సైనిక స్థావరాలు, హోటళ్లు ఉన్నాయి. సైనిక, పారా మిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సహాయకచర్యలు ఊపుగా సాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు అంబులెన్స్ ల్లో తరలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+