కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంటువ్యాధుల నివారణలో విఫలం: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెంగ్యూ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆయన మంగళవారం 8 ఆరోగ్య రథాలను కరీంనగర్ పంపారు. ప్రభుత్వంలో చైతన్యం తెచ్చేందుకే తాము ట్రస్టు ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X