మీడియా అతి చరుగ్గా ఉండొద్దు: రోశయ్య
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి వారు పని చేస్తున్న యాజమాన్యాలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావాలని ఆయన సూచించారు. ఎపి వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య కార్యాలయం విషయాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Story first published: Tuesday, November 3, 2009, 15:06 [IST]