జగన్ కు క్షమాపణలు చెప్పా: సురేఖ

ప్రజలు మన వెంట ఉన్నారని, అందువల్ల భవిష్యత్తు మనదేనని జగన్ తనతో అన్నారని ఆమె చెప్పారు. అయితే మనసు చంపుకుని మంత్రి వర్గంలో ఉండలేక తాను రాజీనామా చేశానని ఆమె అన్నారు. మంత్రులు మోపిదేవి, విశ్వరూప్, ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యురాలు జయసుధ కూడా జగన్ ను కలిశారు.












Click it and Unblock the Notifications