వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
48 గంటల్లో కొత్త ప్రభుత్వం: చవాన్
24 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి, శివసేన ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్ ను కలిసి కోరారు. మంత్రిత్వ శాఖలు, మంత్రి పదవులపై కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య తాజా చర్చలు ప్రారంభమయ్యాయి.
Comments
Story first published: Wednesday, November 4, 2009, 18:43 [IST]