ఉంచుకుంటారా? చంపుకుంటారా?: కెసిఆర్

ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రపతి, ప్రధాని, సోనియా గాంధీ, అద్వానీలను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తానని, ఈనెల 7,8,9 తేదీల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆరోతేదీ నుంచి తెలంగాణ సంఘాలు, ఉద్యమసంస్థలతో తెలంగాణావ్యాప్తంగా 15 వేల సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన తెలియజేశారు. రేపు గవర్నర్ని, ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి ఆమరణ నిరాహార దీక్ష విషయాన్ని చెబుతానని కెసిఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications