ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత లేదు: రోశయ్య

రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల ఎన్నికల వల్ల అధిష్ఠాన నేతలు బిజీగా ఉన్నారని అందుకే వారిని కలవలేకపోయానని రోశయ్య అన్నారు. రాష్ట్రంలో కరవు, వరద పరిస్థితి ఉన్నందున ఇతోధికంగా సాయపడమని ప్రధానిని కోరతానన్నారు. గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఇబ్బందులపై నేతలతో మాట్లాడి సరిదిద్దే ప్రయత్నం చేస్తానన్నారు.
More From
-
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications