ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత లేదు: రోశయ్య
రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల ఎన్నికల వల్ల అధిష్ఠాన నేతలు బిజీగా ఉన్నారని అందుకే వారిని కలవలేకపోయానని రోశయ్య అన్నారు. రాష్ట్రంలో కరవు, వరద పరిస్థితి ఉన్నందున ఇతోధికంగా సాయపడమని ప్రధానిని కోరతానన్నారు. గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఇబ్బందులపై నేతలతో మాట్లాడి సరిదిద్దే ప్రయత్నం చేస్తానన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ manmohan singh sonia gandhi ys jagan rosaiah రోశయ్య సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ cabinet మంత్రివర్గం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన delhi tour
Story first published: Friday, November 6, 2009, 13:35 [IST]