హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత లేదు: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్లడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సీఎం రోశయ్య తెలిపారు. సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లను మర్యాదపూర్వకంగా కలవడానికే ఢిల్లీ వెళ్తున్నానన్నారు.

రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల ఎన్నికల వల్ల అధిష్ఠాన నేతలు బిజీగా ఉన్నారని అందుకే వారిని కలవలేకపోయానని రోశయ్య అన్నారు. రాష్ట్రంలో కరవు, వరద పరిస్థితి ఉన్నందున ఇతోధికంగా సాయపడమని ప్రధానిని కోరతానన్నారు. గ్రేటర్‌ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఇబ్బందులపై నేతలతో మాట్లాడి సరిదిద్దే ప్రయత్నం చేస్తానన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X