తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం, కెసీఅర్

కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్తో సమావేశం కానున్నారు. 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన హామీని.. ఆయన ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సాగించనున్న ఉద్యమం, చేపట్టదలచిన ఆమరణ నిరాహార దీక్ష గురించి ప్రతిభకు తెలపనున్నారు. సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేత ఎల్.కె.అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి శరద్పవార్, యూపీ ముఖ్యమంత్రి మాయావతితో కేసీఆర్ సమావేశమవుతారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications