డాలర్ శేషాద్రికి హైకోర్టు షాక్

శేషాద్రిపై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టరాదని, ఆయనకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు ఎందుకు నిర్వహించరాదని హైకోర్టు ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు టిటిడిని ఆదేశించింది. ఆయన బాధ్యతలు నిర్వహించిన సమయంలో 300 డాలర్లు మాయమైన విషయంపై ఆయనపై కేసు నమోదైంది. 2006 జూన్ లో పదవీ విరమణ చేసిన శేషాద్రిని టిటిడి ఒఎస్డీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ ఇప్పుడు ఆయన పదవీ కాలాన్ని పొడగించింది. ఓఎస్డీ పదవికి శేషాద్రి మినహా మరొకరు అర్హులు కారా అని హైకోర్టు ప్రశ్నించింది.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications