వైయస్ దారిలోనే రోశయ్య వివక్ష: హరీష్

వరద సహాయక చర్యల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వరదల్లో నష్టపోయిన రోడ్ల మరమ్మతుల కోసం రోడ్లు భవనాల శాఖ కర్నూలు జిల్లాకు 130 కోట్ల రూపాయలు కేటాయించగా మహబూబ్ నగర్ జిల్లాకు 30 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని, తెలంగాణ పట్ల వివక్షకు ఇది ఉదాహరణ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ వివక్షపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డికె అరుణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications