న్యూఢిల్లీ:
అంతర్జాతీయ
మార్కెట్లో
బంగారం,
వెండి
ధరలు
చుక్కలనంటాయి.
మంగళవారం
నాడు
బులియన్
మార్కెట్లో
బంగారం
ధర
200
రూపాయలు
పెరిగి
17,
300
రూపాయల
గరిష్ట
ధరను
నమోదు
చేసుకుని
ఆల్టైం
రికార్డును
సృష్టించింది.
క్రితం
ముగింపుకు
వెండి
కిలోకు
400
రూపాయల
వృద్ధితో
34
వేల
రూపాయల
ధరను
పలికింది.
అంతర్జాతీయ
మార్కెట్లో
డాలర్
క్షీణత,
పెళ్లిళ్ల
సీజన్
కారణంగా
బంగారానికి
డిమాండ్
పెరిగిందని
వ్యాపార
నిపుణులు
తెలిపారు.