రాహుల్ వెంట పడిన వరుణుడు

తిరుపతిలో ఆయన రెండు విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనాల్సి ఉండింది. అయితే భారీ వర్షం కారణంగా ఆయన తిరుపతిలో దిగలేదు. అదే విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీని కలుసుకోవడానికి తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి కె.రోశయ్య రాహుల్ గాంధీ వెళ్లిపోయారని తెలుసుకుని తిరుమలకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ బుధవారంనాడు వరంగల్ లోని జాతీయ అథ్లెటిక్ పోటీల కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగానే ఆయన వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఏపీలో ఆ జిల్లాలు హాట్ స్పాట్స్- అత్యధిక ఉష్ణోగ్రత -
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications