రాహుల్ వెంట పడిన వరుణుడు

తిరుపతిలో ఆయన రెండు విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనాల్సి ఉండింది. అయితే భారీ వర్షం కారణంగా ఆయన తిరుపతిలో దిగలేదు. అదే విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీని కలుసుకోవడానికి తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి కె.రోశయ్య రాహుల్ గాంధీ వెళ్లిపోయారని తెలుసుకుని తిరుమలకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ బుధవారంనాడు వరంగల్ లోని జాతీయ అథ్లెటిక్ పోటీల కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగానే ఆయన వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications