వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోల ట్రాక్ పేల్చివేత: ఇద్దరు మృతి
బోల్తా కొట్టిన బోగీలో రెండు మృతదేహాలు కనిపించాయి. మరో 47 మంది గాయపడ్డారు. ఆరుగురు ప్రయాణికులు మరో బోగీలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురిని రక్షించారు. గ్యాస్ కట్టర్స్ తో కోసి కోచ్ ల్లోకి వెళ్లడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంఘటన మనోహర్, పోసోయిటా రైల్వే స్టేషన్ల మధ్య సంభవించింది.
Comments
Story first published: Friday, November 20, 2009, 8:49 [IST]