'గాలి'ఉల్లంఘనలు నిజమే: కమిటీ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అటవీ సంరక్షణ నిబంధనలను ఉల్లంఘించిందని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. తవ్వకాల్లో ధ్వంసమైన జిటి స్టేషన్ ను, సుంకులాంబ ఆలయాన్ని పునరుద్ధరించాలని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో పాటు ఇతర మైనింగ్ కంపెనీలు లీజు పొందిన ప్రాంతాల హద్దుల నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెవెన్యూ, అటవీ, పర్యావరణ, గనుల శాఖల సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని సిఫార్సు చేసింది. అంత వరకు తవ్వకాలను ఆపించాలని, తవ్విన ఇనుప ఖనిజం రవాణాను ఆపాలని, దాన్ని సీజ్ చేయాలని సూచించింది. అక్రమాలు నిజమని తేలితే లీజులు రద్దు చేయాలని సూచించింది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications