'గాలి'ఉల్లంఘనలు నిజమే: కమిటీ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అటవీ సంరక్షణ నిబంధనలను ఉల్లంఘించిందని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. తవ్వకాల్లో ధ్వంసమైన జిటి స్టేషన్ ను, సుంకులాంబ ఆలయాన్ని పునరుద్ధరించాలని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో పాటు ఇతర మైనింగ్ కంపెనీలు లీజు పొందిన ప్రాంతాల హద్దుల నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెవెన్యూ, అటవీ, పర్యావరణ, గనుల శాఖల సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని సిఫార్సు చేసింది. అంత వరకు తవ్వకాలను ఆపించాలని, తవ్విన ఇనుప ఖనిజం రవాణాను ఆపాలని, దాన్ని సీజ్ చేయాలని సూచించింది. అక్రమాలు నిజమని తేలితే లీజులు రద్దు చేయాలని సూచించింది.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications