తవ్వకాల నిలిపివేత : 'గాలి'కి ఎదురుదెబ్బ

న్యాయనిపుణుల సలహాలు వచ్చిన తర్వాత గనుల తవ్వకాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి. న్యాయ నిపుణుల సలహాలు కూడా లాంఛనమేనని తెలుస్తోంది. గనుల తవ్వకాలు నిలిపేయాలని సిఇసి చెప్పిన ఆరు కంపెనీల్లో ఐదు గాలి జనార్దన్ రెడ్డివే కావడం విశేషం. వీటిలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతోనే మూడున్నాయి. అనంతపూర్ మైనింగ్ కంపెనీ కూడా గాలి జనార్దన్ రెడ్డికి చెందిందే. బళ్లారీ మైనింగ్ కంపెనీ, వైఎం అండ్ సన్ కంపనీలు కూడా ఉన్నాయి. వీటిలో వైఎం అండ్ సన్ కంపెనీని కూడా గాలి జనార్దన్ రెడ్డే నిర్వహిస్తున్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications