జార్ఖండ్ లో తొలి దశ వోటింగ్ ప్రారంభం

తొలి దశలో వోటింగ్ 8176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 13850 ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 65 లక్షల 32 వేల 234 ఓటర్లున్నారు. జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రఙఘుబీర్ దాస్, రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రదీప్ , దళ్ యునైటెడ్ అధ్యక్షుడు జలేశ్వర్ మహతో తొలి దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications