వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జార్ఖండ్ లో తొలి దశ వోటింగ్ ప్రారంభం
తొలి దశలో వోటింగ్ 8176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 13850 ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 65 లక్షల 32 వేల 234 ఓటర్లున్నారు. జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రఙఘుబీర్ దాస్, రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రదీప్ , దళ్ యునైటెడ్ అధ్యక్షుడు జలేశ్వర్ మహతో తొలి దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.
Comments
Story first published: Wednesday, November 25, 2009, 12:17 [IST]