విజ్ఞాన్ విద్యాసంస్ధల బస్సుకు నిప్పు

సికింద్రాబాద్ వద్ద బంద్ హింసాత్మకంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో లోకల్ ట్రయిన్ పైకి ఎక్కిన ఓ వ్యక్తి హెటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. దీంతో నిప్పు రవ్వలు చెలరేగటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని టీఆర్ఎస్ కార్యకర్తగా భావిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications