సోనియా నిర్ణయం శిరోధార్యం: మంత్రులు

తెలంగాణపై కాంగ్రెసు నాయకులు మాట్లాడకపోవడమే మంచిదని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశం సోనియా వద్ద ఉన్నందున తాము చేసేదేమీ లేదని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి మంత్రులు తప్పు పట్టారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల సమస్య ఉత్పన్నమైందని వారన్నారు. పోలీసు అత్యుత్సాహానికి తాము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. ఉస్మానియా వంటి సున్నితమైన ప్రదేశాల్లో సంయమనం పాటించే పోలీసు అధికారులను నియమించాలని వారు కోరారు.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ విద్యార్థులకు సమన్లు జారీ చేసింది. శాంతియుతంగా ఆందోళన సాగించాలని మానవ హక్కుల కమిషన్ విద్యార్థులను ఆదేశించింది. పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించిందని విద్యార్థులు మానవ హక్కుల కమిషన్ కు వివరించారు. తమపై దాడి చేసిన పోలీసులను గుర్తించి వారిపై కేసులు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డిసిపి స్టీఫెన్ రవీంద్రను సస్పెండ్ చేయాలని వారు కోరారు. పోలీసు దాడిలో గాయపడిన విద్యార్థులు తమ వాదనను మానవ హక్కుల కమిషన్ ముందు తమ వాదనను వినిపించారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications