మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు: సిఎం

ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెసు వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్రజలకు చేరవేయాలని ఆయన మంత్రులకు సూచించారు. అయితే తెలంగాణ అంశంపై తాము ఎలా మాట్లాడుకుండా ఉండగలమని మంత్రి బొత్సా సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని చెబుతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని రోశయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కెసిఆర్ ఆమరణ దీక్ష నేపథ్యంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అనిల్ శాస్త్రి రోశయ్యతో చర్చలు జరిపినట్లు సమాచారం.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications