పులివెందులలో పోటీకి టిడిపి దూరం
పులివెందులలో వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిపక్షాల నాయకులను కోరారు. ఆయన ఆదివారం సాయంత్రం ప్రతిపక్షాల నాయకులకు ఫోన్ చేసి ఆ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుతోనే కాకుండా ఆయన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో మాట్లాడారు. మిగతా ప్రతిపక్షాల నాయకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ స్థితిలో పులివెందులలో ఇతర పార్టీలు పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.
Comments
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం Pulivendula పులివెందుల telugudesam chandrababu naidu చంద్రబాబు నాయుడు వైయస్ విజయలక్ష్మి ys vijayalaxmi
Story first published: Monday, November 30, 2009, 11:33 [IST]