వరంగల్ జిల్లాలో రైల్ రోకో, లాఠీచార్జి

అలాగే జిల్లాలోని పలు విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. మొత్తంమీద జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
కాకతీయ విశ్వవిద్యాలయంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్దులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో క్యాంపస్లో గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఈ లాఠీచార్జ్ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications