కఠోర దీక్షలో కెసిఆర్: జయశంకర్

దీక్ష విషయంలో ప్రభుత్వమే గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరుకుందని, ఇలాంటి సమయంలో విమర్శలు మానుకోవాలని తెలంగాణ వాదుల ఉద్దేశించి అన్నారు. ఖమ్మం నుంచి కేసీఆర్ను తరలించాలని ఆయన డిమాండ్చేశారు. బెయిల్ తీసుకోబోమని, దీక్ష కొనసాగుతుందని, అనుమానాలు అనవసరమని, ప్రాణత్యాగానికైనా కేసీఆర్ సిద్ధమేనని జయశంకర్ చెప్పారు.
ఖమ్మంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులతో మాట్లాడామని ఆయన చెప్పారు. ఖమ్మంలో తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం ఉన్నందునే కేసీఆర్ స్థలమార్పిడి కోరుతున్నారని జయశంకర్ అన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications