తెలంగాణ ఉద్యమంలోకి తొలిసారిగా డాక్టర్లు

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాజీ మంత్రి కొండా సురేఖపై విమర్శలు గుప్పించారు. జగన్ను సీఎం చేయటానికి మంత్రి పదవి త్యాగం చేసిన ఆమె.. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడటం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి హైదరాబాద్ ఫ్రీజోన్ అంశానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications