తెలంగాణపై తీర్మానానికి తిరస్కారం, వర్చకు సిద్ధం
బిల్లు
పెడితే
మద్దతు:
బిజెపి
ప్రత్యేక
తెలంగాణపై
లోకసభలో
బిల్లుపెడితే
మద్ధతిస్తామని
భాజపా
ప్రకటించింది.
తెలంగాణ
అంశాన్ని
లోక్సభలో
ఆ
పార్టీ
నేత
సుష్మస్వరాజ్
లేవనెత్తారు.
ప్రత్యేక
రాష్ట్రానికి
తమ
పార్టీ
కట్టుబడి
ఉందని
తెలిపారు.
తెలంగాణ
బిల్లును
వెంటనే
పార్లమెంట్లో
ప్రవేశపెట్టాలని
డిమాండ్
చేశారు.
మరోవైపు
ఈ
అంశాన్ని
రాజ్యసభలో
ఆ
పార్టీ
నేత
వెంకయ్యనాయుడు
లేవనెత్తారు.
Comments
hyderabad హైదరాబాద్ assembly telangana తెలంగాణ speaker rosaiah రోశయ్య అసెంబ్లీ k chandrasekhar rao కిరణ్ కుమార్ రెడ్డి kirankumar reddy కె చంద్రశేఖర రావు
Story first published: Monday, December 7, 2009, 17:42 [IST]