తెలంగాణపై తెలంగాణేతర ఎమ్మెల్యేల అసంతృప్తి

సమైక్యాంధ్రనే తమకు సమ్మతమని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టబడి ఉంటామని శాసనసభ్యుడు జోగీ రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఎరాసు ప్రతాపరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా తెలంగాణ ప్రకటన ఎలా చేస్తారని ఆయన అడిగారు. తమకు ప్రత్యేకంగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని రాయలసీమ శాసనసభ్యులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications