వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశం: శాసనసభ అరగంట వాయిదా
కాగా, సభా కార్యక్రమాల స్తంభనపై, శాసనసభ్యుల రాజీనామాలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో, శాసనసభ ఫ్లోర్ లీడర్ జె. గీతారెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు 159 మంది కోస్తా, రాయలసీమ శాసనసభ్యులు సమైక్యాంధ్రను కోరుతూ రాజీనామాలు సమర్పించారు. వాటిని ఆమోదించాలా, వద్దా అనే విషయంపై స్పీకర్ ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.
Comments
Story first published: Monday, December 14, 2009, 9:49 [IST]