రాజీనామాలు ఉపసంహరిచుకోం: జెసి

సీమాంధ్ర మంత్రులం తదుపరి సమావేశమైన ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి చెప్పారు. తాము రాజీనామా చేస్తామంటే ముఖ్యమంత్రి కె.రోశయ్య వద్దన్నారని, కలసి వెళ్లాలని ముఖ్యమంత్రి అన్నారని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆస్తులకు, ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా ఉద్యమం చేయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. విధ్వంసానికి పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications