ఎస్కేయు విద్యార్థులపై లాఠీచార్జీకి ఖండన

విద్యార్థులపై లాఠీచార్జీని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఖండించారు. సమైక్యాంధ్ర నినాదంతో ఆయన విజయవాడలో నిరాహార దీక్ష ప్రారంభించారు.విద్యార్థులపై లాఠీచార్జీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి కూడా ఖండించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయంపై ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications