రేపు ఢిల్లీకి సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని తమ కాంగ్రెసు పార్టీ నాయకత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. శాసనసభకు ఊరేగింపుగా సాగారు. వారు రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారిని కూడా కలిసేందుకు సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications