లోకసభ: తెలంగాణపై దుమారం, వాయిదా

పార్లమెంటు సభ్యులు రెండుగా విడిపోయి నినాదాలు చేస్తుండడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తెలంగాణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications