2014 దాకా ఓపిక పట్టేందుకు కె చంద్రశేఖర రావు

తెలంగాణ బాణం లాంటిదని, అది విల్లును వదిలిందని తన తండ్రి, తమ పార్టీ నేత కెసిఆర్ స్పష్టం చేశారని తెరాస నాయకుడు, కెసిఆర్ కుమారుడు కెటి రామారావు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడడం తమకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అనివార్యమేమీ కాదని ఆయన చెప్పారు. శాసనసభలో తీర్మానం ఆమోదం పొందడం సులభం కాదని, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణేతర శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని, తెలంగాణేతర శాసనసభ్యులంతా ఒక్కటైనందున అది సాధ్యం కాదని ఆయన అన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications