హరీష్ తో సహా తెరాస ఎమ్మెల్యేల ధర్నా

కొద్ది మంది ఆంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే సీమాంధ్ర ఉద్యమాలను నడుపుతున్నారని హరీష్ రావు చెప్పారు. వారి ప్రయోజనాల కోసమే సమైక్యాంధ్ర ఉద్యమమే సాగుతోందని ఆయన విమర్శించారు. కొద్ది సేపటికి ముఖ్యమంత్రి రోశయ్య వారిని చర్చలకు ఆహ్వానించారు. విద్యార్థులను విడుదల చేస్తామని రోశయ్య తమకు హామీ ఇచ్చినట్లు తెరాస శాసనసభ్యులు చెప్పారు. తాము 24 గంటల పాటు నిరీక్షిస్తామని, అప్పటికి కూడా విద్యార్థులను విడుదల చేయకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications