తెలంగాణకు హామీ: త్వరలో ఢిల్లీకి కెసిఆర్

ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించడానికి జయశంకర్ గానీ వినోద్ కుమార్ గానీ ఇష్టపడడం లేదు. వివరాలను వెల్లడించడం వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మౌనం పాటిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులు వారికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రక్రియలో కాస్తా జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం నేతలు ఇచ్చిన హామీలను సందర్భం చూసి కెసిఆర్ వెల్లడించే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా జయశంకర్, వినోద్ కుమార్ కాంగ్రెసు అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications