తెలంగాణ హోరు: లోకసభ వాయిదా

తెలుగుదేశం తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం జై తెలంగాణ ప్లకార్డుతో స్పీకర్ పోడియం వద్ద నించున్నారు. మాట్లాడడానికి జీరో అవర్ లో అవకాశం ఇస్తానని చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని, సభలో ఇటువంటి సంప్రదాయం ప్రవేశవెట్టవద్దని మీరా కుమార్ సూచించారు. సభ పవిత్రతను కాపాడాలని, క్రమశిక్షణతో మెలగాలని కూడా ఆమె చెప్పారు. అయినా సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత సభ ప్రశాంతంగా సాగింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications