సమైక్యాంధ్ర తెలుగుదేశం విశాఖ బంద్ నేడు

ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయడమే లక్ష్యంగా ఈ బంద్ను పాటిస్తున్నట్టు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు గురువారం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కొన్ని రోజులుగా వరుసగా బంద్లు పాటిస్తున్న దృష్ట్యా బంద్ పరిధిలోకి కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలను మాత్రమే తీసుకొచ్చామన్నారు.
సమైక్యాంధ్ర నినాదంతో శుక్రవారం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్కు తెలుగుదేశం పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాలన స్తంభింప చేయడమే లక్ష్యంగా అన్ని కార్యాలయాలతోపాటు వాణిజ్య బ్యాంకుల లావాదేవీలను అడ్డుకుంటామని పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు.
గురువారం పార్టీ కార్యాలయంలో నగర నేతలు మజ్జి సుందరంపాత్రుడు, భరణికాన రామారావు, కోన తాతారావు, నల్లూరి భాస్కరరావు, గుడివాడ నాగమణి, వాసుపల్లి గణేష్కుమార్, నడింపల్లి ఆంజనేయరాజులతో చర్చించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications