లగడపాటి పరిగెత్తుకొచ్చారన్నారు: సిఎం

చట్టానికి సామాన్యులు, ప్రజాప్రతినిధులు వేరు కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కుమ్మక్కు కావడం వల్లనే రాజగోపాల్ ఇలా వచ్చేశారని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజగోపాల్ అదృశ్యంపై విచారణ జరిపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర పరిస్థితులు తెలుసునని ఆయన చెప్పారు. తెలంగాణవాదులు, సమైక్యవాదులు ఎవరి వాదనలు వారు పార్టీ అధిష్టానానికి వినిపించారని, అందువల్ల వారు సంయమనం పాటించి వేచి చూస్తే మంచిదని ఆయన అన్నారు. పోలీసులు సంమనం పాటించాలంటే చూస్తూ ఊరుకోవడం కాదని ఆయన అన్నారు. ఆందోళన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందని ఆయన అన్నారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications