రాజీనామాకు కాంగ్రెసు ఎంపీల నిర్ణయం

తెలంగాణపై చిదంబరం చేసిన ప్రకటనలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు గడువు ఏదీ పెట్టలేదని, అందుకు సంబధించిన కార్యక్రమం కూడా ఏదీ లేదని ఆయన చెప్పారు. విస్తృత ప్రాతిపదికపై చర్చలు జరుపుతామని చెప్పారే తప్ప అందుకు సంబంధించిన గడువు, కార్యక్రమం లేకపోవడంతో అనుమాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు తాము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నల్లగొండ లోకసభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తాము కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వద్దకు వెళ్తున్నామని, ప్రజాభిప్రాయం మేరకు జైపాల్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ఏకైక లోకసభ్యుడు రమేష్ రాథోడ్ ఇప్పటికే రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు లోకసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications