తెలంగాణపై వెనక్కి: 48 గంటల బంద్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ నెల 9వ తేదీన ప్రకటన చేసిన తర్వాత పార్టీలు తమ విధానాలు మార్చుకున్నాయని, ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం నుంచి పార్టీలు వెనక్కి తగ్గాయని, ఈ పరిస్థితిలో విస్తృత స్తాయి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణలో ఆందోళనకారులు 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. హైదరాబాదు సహా పలు జిల్లాల్లో రోడ్లను దిగ్బంధించారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. తెలంగాణ అంతటా రాష్ట్ర ప్రభుత్వం 144, 30 సెక్షన్లు విధించి పోలీసు, భద్రతా బలగాలను దింపారు. విశ్వవిద్యాలయాల్లోకి భారీగా పోలీసులను దింపారు. తీవ్ర అణచివేత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications