తెలంగాణపై కావాలనే గందరగోళం: మల్లు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపుతామని కేంద్ర ప్రకటనలో లేదని, భావోద్రేకాలు ఎగిసిపడుతున్న సమయంలో ఎటువంటి నిర్ణయాలు జరగవని, ముందు శాంతిభద్రతలు అదుపులోకి ప్రశాంత వాతావరణం ఏర్పడాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. అన్ని వర్గాలతో, అన్ని పార్టీలతో చర్చించి ముందుకు సాగుతామని చిదంబరం స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. కొంత మంది ప్రజలకు సరైన సమాచారం అందించడం లేదని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications