తెలంగాణపై కావాలనే గందరగోళం: మల్లు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపుతామని కేంద్ర ప్రకటనలో లేదని, భావోద్రేకాలు ఎగిసిపడుతున్న సమయంలో ఎటువంటి నిర్ణయాలు జరగవని, ముందు శాంతిభద్రతలు అదుపులోకి ప్రశాంత వాతావరణం ఏర్పడాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. అన్ని వర్గాలతో, అన్ని పార్టీలతో చర్చించి ముందుకు సాగుతామని చిదంబరం స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. కొంత మంది ప్రజలకు సరైన సమాచారం అందించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications