లగడపాటి అదృశ్యంపై నామ్ కే వాస్తే విచారణ

ఇన్చార్జి పోలీస్ కమిషనర్ ఎంఎం భగవత్, డీసీపీ విజయ కుమార్తోపాటు ఆదివారం రాత్రి ప్రభుత్వాసు పత్రిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికా రులను అతిధి గృహానికి పిలిపించి పలు వివరా లను రాబట్టినట్లు సమాచారం. సుమారు రెండు గంటలపాటు హడావుడి నెలకొంది. అనంతరం ఆయన అతిధి గృహం నుచి బయటకు వెళ్లి పోయారు. అయితే ఎక్కడకు వెళ్లింది ఎవరికీ తెలి యలేదు. విచారణ మొత్తాన్ని చాలా గోప్యంగా ఉంచారు. అదనపు డీజీపీ శివనారాయణ ప్రభు త్వాసుపత్రికి వస్తారని పోలీసులు కూడా భావిం చారు. అయితే రాత్రి పది గంటల వరకు కూడా ఆయన అక్కడకు వెళ్లలేదు. విచారణకు సంబం ధించిన వివరాలను వెల్లడించేందుకు కూడా కమిషనరేట్ వర్గాలు నిరాకరించాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications