ఒయులో కాల్పులు: హైదరాబాద్ లో ఉద్రిక్తం

హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రాంతంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. విద్యార్థులను తరిమి తరిమి కొట్టారు. నిజాం కళాశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లోని సినీ యాక్టర్ల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మోహన్ బాబుకు చెందిన పాఠాశాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పై కూడా దాడి జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై కాల్పులను కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు ఖండించారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications