రాజీనామాకు గిరీష్ సంఘీ సంసిద్ధత

కాగా, పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు గురువారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆమె వారికి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు అపాయింట్ మెంటు ఇచ్చారు. తెలంగాణపై చిదంబరం తాజా ప్రకటనను నిరసిస్తూ 11 మంది లోకసభ సభ్యులు రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డారు. సోనియాను కలిసి వారు రాజీనామాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోపల తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications